Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ తరహాలోనే ప్రధానిపై దాడి చేస్తాం.. కేరళలో హెచ్చరిక

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (21:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేరళలో దాడి హెచ్చరికలు ఎదురయ్యాయి. సోమవారం కేరళలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి, కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మోదీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. 
 
ఈ లేఖ‌లో గ‌తంలో మాజీ ప్ర‌ధాని, దివంగ‌త నేత రాజీవ్ గాంధీ మీద జ‌రిగిన త‌ర‌హాలోనే మోదీపై దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో బీజేపీ వర్గాల్లో కలకలం మొదలైంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖలో ఉన్న చిరునామా ఆధారంగా లేటర్ రాసిన వ్యక్తి కొచ్చికి చెందిన ఎన్‌కె జానీగా గుర్తించారు.
 
కొచ్చికి చెందిన జానీ, లేఖ రచయిత అని కొట్టిపారేశాడు. అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా హత్య బెదిరింపుకు కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. ఆ లేఖ తాను రాయలేదని జానీ తెలిపాడు. పోలీసులు తన చేతివ్రాతను లేఖతో పోల్చారని, అది రాసింది తాను కాదని నిర్ధారించారని జానీ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments