Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో మూడవ బహిరంగ సభ.. బీఆర్ఎస్ హ్యాపీ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (22:53 IST)
తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (BRS) మహారాష్ట్రలో మూడవ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24న ఔరంగాబాద్‌లోని ఆమ్‌ఖాస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కి ముఖ్యంగా రైతు సంఘం నుండి ఇంకా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని భావిస్తున్నారు. 
 
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఔరంగాబాద్ పోలీసులు ఆమ్‌ఖాస్ గ్రౌండ్స్‌లో సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యామ్నాయ స్థలం కోసం తర్జనభర్జనలు పడ్డారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పోలీసుల నిర్ణయాన్ని తెలియజేశారు. 
 
మహారాష్ట్ర పోలీసుల నుంచి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, BRS పట్టుదలతో ఉంది. ప్రణాళిక ప్రకారం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. నివేదికల ప్రకారం, ఔరంగాబాద్‌లోని మిలింద్ కాలేజీకి సమీపంలో ఉన్న ప్రదేశానికి స్థలాన్ని మార్చాలని పోలీసులు సూచించారు. దీంతో బీఆర్ఎస్ ఉత్సాహంగా వుంది.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments