Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (23:32 IST)
ముంబై నగరంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో కేసును నమోదు చేసారు పోలీసులు. కేసు నమోదయ్యాక నిందితుడు బాధితురాలితో అవగాహనకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.

అనంతరం వారికి ఓ మగబిడ్డ పుట్టాడు. దీనితో తనపై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐతే బాలికపై అత్యాచారం చేసిందుకు నమోదు చేసిన పోక్సో కేసు, బాధితురాలిని వివాహం చేసుకుంటే రద్దు అయ్యే అవకాశం లేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments