Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పంచతంత్రం' సమాప్తం - ధరల పెంపుపై హింట్స్ ఇచ్చిన ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:25 IST)
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోందని అన్నారు. 
 
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. అంటే మన దేశంలోనూ వీటి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 
 
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటగ్యాస్, బొగ్గు లేదా ఎరువుల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. కాగా, ఇప్పటికే ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments