Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాకిచ్చిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు.. ఎందుకు? ఎలా?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:20 IST)
భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 273 సీట్లలో గెలుపొందింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. కానీ, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా పని చేసిన 11 మంది మంత్రులను ఓటర్లు చిత్తుగా ఓడించి తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లలో సగానికిపైగా సీట్లను కైవసం చేసుకుని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఏకంగా 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోవడం ఇపుడు బీజేపీ నేతలను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
 
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు 10 మంది మంత్రులు ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ సరికొత్త రికార్డును సృష్టించింది. అయినప్పటికీ 11 మంది నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments