ముగ్గురు అమెరికా అధ్య‌క్షుల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ! రికార్డు!!

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:19 IST)
భార‌త ప్ర‌ధాని మోదీ స‌రికొత్త రికార్డును సృష్టించారు. ఆయ‌న ఏకంగా ముగ్గురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయిన భార‌త ప్ర‌ధానిగా చ‌రిత్ర‌కెక్కారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ ని తొలిసారి ప్ర‌త్య‌క్షంగా క‌లిశారు. ఇద్ద‌రూ స్నేహ‌పూర్వ‌కంగా ఆలింగ‌నం చేసుకున్నారు. భార‌త దేశంతో అమెరికాకు ఉన్న ప్రాచీన సంబంధ బాంధ‌వ్యాల‌ను న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కి గుర్తు చేశారు. ఇరు దేశాల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంద‌ని ప‌ర‌స్ప‌రం అవ‌గాహ‌న‌తో మెల‌గాల‌ని సూచించారు.
 
భార‌త ప్ర‌ధానిగా మోదీ రెండో సారి ఎన్నిక అయ్యారు. ఇంత‌కుముందు ఆయ‌న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ఘ‌నంగా స్వాగ‌తం కూడా పొందార‌ని, ఇది భార‌తీయుల ఓట్ల కోస‌మే అని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అంత‌కు ముందు అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాతో కూడా న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. ముగ్గురు అమెరిక‌న్ ప్రెసిడెంట్ల‌ను భార‌త ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ క‌ల‌వ‌డం, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments