Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఇక లేదని తెలుసు.. అయినా విధుల్లోకి ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులు, బిజెపి నాయకుల నుండి ప్రశంసలు అందుకున్నారు, వారు ప్రధాని నిబద్ధతను నాయకులు మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లిని కోల్పోయిన రోజున తన వృత్తిపరమైన బాధ్యతలను మోదీ కొనసాగించారు. తద్వారా బీజేపీ నేతల చేత ఆయన "కర్మయోగి" అనిపించుకున్నారు. 
 
అహ్మదాబాద్ ఆసుపత్రిలో 100 సంవత్సరాల వయస్సులో మరణించిన తన తల్లి హీరాబెన్ అంత్యక్రియలకు హాజరైన మోదీ, అంత్యక్రియలకు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 7,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించాలని ఎంచుకున్నారు.
 
ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ జాతీయ గంగా కౌన్సిల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments