Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న మరో ఐదు #VandeBharatExpress రైళ్లు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (22:00 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సెమీ స్పీడ్ రైళ్ల అయిన వందే భారత్ రైళ్లు మరో ఐదు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఐదు రైళ్లతో కలిసి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగే వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
 
ఈ నెల 27వ తేదీన మరో ఐదు వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపనున్నారు. ముంబై - గోవా, ఇండోర్ - భోపాల్, పాట్నా - రాంచీ, జబల్పూర్ -రాణి కమ్లాపాటి, బెంగుళూరు - హుబ్లీ - ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా, కేంద్రం ఈ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం