Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న మరో ఐదు #VandeBharatExpress రైళ్లు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (22:00 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సెమీ స్పీడ్ రైళ్ల అయిన వందే భారత్ రైళ్లు మరో ఐదు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఐదు రైళ్లతో కలిసి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగే వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.
 
ఈ నెల 27వ తేదీన మరో ఐదు వందే భారత్ రైళ్లకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపనున్నారు. ముంబై - గోవా, ఇండోర్ - భోపాల్, పాట్నా - రాంచీ, జబల్పూర్ -రాణి కమ్లాపాటి, బెంగుళూరు - హుబ్లీ - ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా, కేంద్రం ఈ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం