నౌషేరాలో మోదీ దీపావళి పండుగ..

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (13:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో నౌషేరా ప్రాంతానికి చేరుకున్నారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ సైనికులతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రతీ ఏడాది ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.
 
ఇదిలా ఉంటే గతేడాది, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ లోంగేవాలా ప్రాంతంలో ప్రధాని మోడీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుని ”భారత సైనికులు ఉన్నంత కాలం ఈ దేశంలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా, కాంతివంతంగా ఉంటాయని” ఆయన వివరించారు. ఇక 2019లో ఆయన రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొని నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments