Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం.. సిక్కుల గురువు జయంతిని..

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (20:11 IST)
PM modi
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రమే ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించడం ఆనవాయితీ. అయితే, గురు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మంగళవారం ఎర్రకోట నుంచి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు, గురు తేగ్ బహుదూర్ జ్ఞాపకార్థం ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు.  
 
సిక్కుల గురువు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments