Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - బిట్ కాయిన్స్‌కు ఆమోదమంటూ..

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత బిట్ కాయిన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 బిట్ కాయిన్లను పంచుతుందంటూ ఒక స్కామ్ లింక్‌ను అందులో షేర్ చేశారు. ఆ తర్వాత ఆ ఖాతాను కాసేపటికి పునరుద్ధరించారు. అయితే, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఈ పోస్టును పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీనిపై పీఎంవో స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి ఖాతను పునరుద్ధరించినట్టు ఆదివారం తెల్లవారుజామున పీఎంవో ఓ ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో ఆ ఖాతా నుంచి షేర్ చేసిన విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దని పీఎంవో సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments