Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్ కాదు.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నాం... మీ సలహా ఏంటి?

మంగళవారం సాయంత్రం 4 గంటలకు త్రివిధ దళాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. అత్యవసర సమావేశం ఉంది.. తక్షణం రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ తర్వాత 4.30 గంటలకు

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (10:08 IST)
మంగళవారం సాయంత్రం 4 గంటలకు త్రివిధ దళాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. అత్యవసర సమావేశం ఉంది.. తక్షణం రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ తర్వాత 4.30 గంటలకు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. 
 
ఈ భేటీకి హాజరైన దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు మనసులోని ఆలోచన ఒకటే. మరో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీ, అందుకు సలహా, సూచనలు అడుగుతారని భావించారు. లేకుంటే పాకిస్థాన్‌కు సంబంధించిన మరో విషయాన్ని చర్చించేందుకు పిలిచారని అనుకున్నారు.
 
కానీ, వాళ్ళకు ప్రధాని చెప్పిన విషయం ఒక్కటే. "నేటి రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే దాన్ని నివారించేందుకు మీ సహకారం తప్పనిసరి. అందుకే ఈ సమావేశం. ఇక మీ సలహాలివ్వండి" అని అడిగారట. ఆపై పావుగంటకు సదరు మీటింగ్ అయిపోవడం, ఆపై మోడీ మీడియా సమావేశం గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సమాచారం వెళ్లడం జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments