Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక వార్డుకు జయలలిత.. మరికొద్ది రోజులు 15 రోజులు ఆస్పత్రిలోనే...

గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని సీసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు సీసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (09:43 IST)
గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని సీసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు సీసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆమె కోలుకున్నారని, ద్రవాహారం అందిస్తున్నామని, స్వయంగా శ్వాసపీల్చుకుంటూ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ఆమెను ఐసీయూ నుంచి 'ఎల్' అనే వీఐపీ వార్డుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నెలకుపైగా వెంటిలేటర్‌ పై ఉన్న ఆమె క్రమక్రమంగా సహజసిద్ధంగా శ్వాస పీల్చుకోగలుగుతుండటంతో, తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకోగలుగుతున్నారని, తనకు ఆసుపత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. 
 
మరోవైపు... తమ పార్టీ అధినేత్రి ప్రైవేట్ వార్డుకు మార్చడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న పూజలు, హోమాలతో తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments