Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూరులో ప్రధాని మోడీ మెట్రో జర్నీ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:05 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్పూరు పర్యటనలో మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
అంతకుముందు ఆయన కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సెక్షన్, బినా - పంకీ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లేన్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే, 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. 
 
దేశ ప్రధానమంత్రిగా మోడీ  దృష్టిసారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్టు మరో ముందడుగని పీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments