Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:30 IST)
పూర్తి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలో చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌకను సముద్రంలోకి జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయం తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు. 
 
యుద్ధ విమానాలను మోసుకెళ్ళే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్ యార్డులో భారీ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ నౌట బరువు 45 వేల టన్నులు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
మారిటైమ్ జోన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహళా సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. నవ భారత్‌కు ఓ ఐడెంటీగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments