Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:30 IST)
పూర్తి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలో చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌకను సముద్రంలోకి జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయం తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు. 
 
యుద్ధ విమానాలను మోసుకెళ్ళే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్ యార్డులో భారీ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ నౌట బరువు 45 వేల టన్నులు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
మారిటైమ్ జోన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహళా సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. నవ భారత్‌కు ఓ ఐడెంటీగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments