Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (18:39 IST)
Modi_Jawans Diwali
దీపావళి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో జరుపుకుంటారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ప్రతీ సంవత్సరం మోదీ సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. ఈ సంవత్సరం గుజరాత్‌లోని కచ్‌కి వెళ్లారు. సొంత రాష్ట్రంలో ఆర్మీ జవాన్లను కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పారు. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ వారికి స్వీట్లు తినిపించారు. ప్రతీ సంవత్సరం దీపావళి వేడుకల సమయంలోమన సైనికులు సరిహద్దు అవతల ఉన్న దేశాల సైనికులకు స్వీట్లు పంచుతారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం.. వారితో దీపావళి జరుపుకుంటుండటం వల్ల సైనికుల్లో ఆత్మీయతా భావం పెరుగుతోంది. ప్రధాని మనతోనే ఉన్నారనే భావన పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments