Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (18:39 IST)
Modi_Jawans Diwali
దీపావళి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో జరుపుకుంటారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ప్రతీ సంవత్సరం మోదీ సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. ఈ సంవత్సరం గుజరాత్‌లోని కచ్‌కి వెళ్లారు. సొంత రాష్ట్రంలో ఆర్మీ జవాన్లను కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పారు. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ వారికి స్వీట్లు తినిపించారు. ప్రతీ సంవత్సరం దీపావళి వేడుకల సమయంలోమన సైనికులు సరిహద్దు అవతల ఉన్న దేశాల సైనికులకు స్వీట్లు పంచుతారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం.. వారితో దీపావళి జరుపుకుంటుండటం వల్ల సైనికుల్లో ఆత్మీయతా భావం పెరుగుతోంది. ప్రధాని మనతోనే ఉన్నారనే భావన పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments