Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ భూమిపూజ

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మౌలిక వసతుల రూపకల్పన కోసం పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక బృహత్తర ప్రాజెక్టులు చేపడుతున్నారు. తాజాగా ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ ఎయిర్‌పోర్టు నోయిడాలో నిర్మించనున్నారు.
 
దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరువలో గౌతం బుద్ధ నగర్‌ జిల్లాలోని జెవార్ ప్రాంతంలో 1300 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.10,050 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దీనికి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టారు. వచ్చే మూడేళ్ళలో అందుబాటులోకి తీసుకొచ్చేలా దీన్ని ప్రాన్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో నాలుగో ఎయిర్‌పోర్టుగా అవతరించనుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments