Webdunia - Bharat's app for daily news and videos

Install App

రండిబాబూ.. రండి : మనిషికి రూ.3 లక్షల నోట్ల కట్టలిస్తాం... కర్నాటక ఎమ్మెల్యే

నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్‌కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (09:42 IST)
నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్‌కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు తీశారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో ఆ విధంగా అయినా హీరోగా మారాడు. 
 
తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ.. రూ.మూడు లక్షలు చొప్పున డబ్బును కట్టలుగా కట్టి.. ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు. ఈ నోట్ల కట్టల పంపిణీలో పంచాయతీ సభ్యుడు మహేష్ బ్యాంకు ప్రెసిడెంట్ బి గోవింద గౌడ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments