Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా రూ.2 వేల నోటు : బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:33 IST)
నల్లధనానికి రూ.2 వేల రూపాయల నోటు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అందువల్ల ఆ నోటును తొలగించాలని బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారు. అందువల్ల ఆ నోటును రద్దు చేయాలని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా సోమవార జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, కొందరు రూ.2 వేల నోట్లుదాచిపెట్టుకుని అక్రమాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోటు కనిపించడంలేదని అన్నారు. ఈ నోట్లను తీసుకుని రావడంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. అందువల్ల ఈ నోటును చెలామణి నుంచి రద్దు చేయాలని ఆయన కోరారు.
 
అయితే, రూ.2 వేల నోట్లను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం కూడా సరికాదన్నారు. దశల వారీగా వాటి చెలామణి నుంచి తొలగించాలని కోరారు. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. అందువల్ల రూ.2 వేల వంటి పెద్ద కరెన్సీ నోట్ల అవసరం చాలా తక్కువ అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments