త్రిపురలో లెనిన్ ... తమిళనాడులో పెరియార్ విగ్రహాలు కూల్చివేత

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ కార్యకర్తల చర్

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (09:54 IST)
త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ కార్యకర్తల చర్యలను సమర్థించుకున్నారు. 
 
ఇంతలో తమిళనాడు రాష్ట్రంలోని పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. వేలూరు జిల్లా తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లోపల ఉన్న పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాం పగులగొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిజానికి త్రిపురలో లెనిన్ విగ్రహాలను కూల్చివేసిన మరుసటి రోజే బీజేపీకి చెందిన తమిళనాడు నేత హెచ్.రాజా మాట్లాడుతూ, తమిళనాడులో కూడా పెరియార్ విగ్రహాలను కూల్చివేస్తామంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
 
ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పెరియార్ విగ్రహాలను కూల్చివేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యకు నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments