Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం

Webdunia
ఆదివారం, 7 మే 2023 (13:15 IST)
బీహార్ రాష్ట్రంలోని సానారామ్‌లోని ఓ మురికి కాలువలో కరెన్సీ నోట్లు కనిపించాయి. వీటిని చూడగానే ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మురికి కాలువలో రూ.100, రూ.10 నోట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోటీపడి నోట్లను దక్కించుకునేందుకు జనం పోటీపడుతున్నారు.  
 
కాలువలో కరెన్సీ నోట్లు తేలడంతో నీటి అడుగున్న నోట్ల కట్టలు ఉండొచ్చని జనం ఎగబడ్డారు. నీటిపైన తేలుతున్న నోట్లను ఏరుకోవడంతో పాటు అడుగున్న మట్టి, చెత్తలో గాలించారు. కొందరు అడుగున ఉన్న మట్టిని చేతులతో ఒడ్డుకు తెచ్చిమరీ కరెన్సీ నోట్ల కోసం వెతికారు. 
 
అయితే, ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని మరికొందరు స్థానికులు సందేహిస్తున్నారు. స్థానికుల సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకున్నామని, అయితే, కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా కేవలం పూకార్లు అయివుండొచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments