కరోనా విజృంభణ.. ముసలివాళ్లు అన్నాక చావక తప్పదు.. ఎవరు..?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:11 IST)
మన దేశంలో కరోనా విజృంభణ దారుణంగా ఉంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపుతున్నాయి. 
 
అయితే ఈ తరుణంలో మధ్యప్రదేశ్ మంత్రి ప్రేమ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులన్నాక, మూసలివాళ్ళు అవుతారని, ఆ తర్వాత చనిపోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో చోటు చేసుచేసుకుంటున్న కరోనా మరణాలపై అడిగిన ప్రశ్నకు.. మంత్రి ఈ విధంగా స్పందించారు. 
 
"మరణాలు సంభవించాయని నేను ఒప్పుకుంటున్నాను. వాటిని ఎవరు ఆపలేరు, ప్రజలు మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనాను ఎదురుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మనుషులన్నాక, ముసలివాళ్ళు అవుతారు, ఆ తర్వాత చనిపోవాల్సిందే " అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ప్రేమ సింగ్ పటేల్. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments