Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. ముసలివాళ్లు అన్నాక చావక తప్పదు.. ఎవరు..?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:11 IST)
మన దేశంలో కరోనా విజృంభణ దారుణంగా ఉంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపుతున్నాయి. 
 
అయితే ఈ తరుణంలో మధ్యప్రదేశ్ మంత్రి ప్రేమ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులన్నాక, మూసలివాళ్ళు అవుతారని, ఆ తర్వాత చనిపోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో చోటు చేసుచేసుకుంటున్న కరోనా మరణాలపై అడిగిన ప్రశ్నకు.. మంత్రి ఈ విధంగా స్పందించారు. 
 
"మరణాలు సంభవించాయని నేను ఒప్పుకుంటున్నాను. వాటిని ఎవరు ఆపలేరు, ప్రజలు మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనాను ఎదురుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మనుషులన్నాక, ముసలివాళ్ళు అవుతారు, ఆ తర్వాత చనిపోవాల్సిందే " అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ప్రేమ సింగ్ పటేల్. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments