Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణం : ఐఐటీ మండీ డైరెక్టర్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:29 IST)
ఇటీవలికాలంలో కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు.. మేధావులైన విద్యావంతులు కూడా తమ నోటి దూల కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బేహార్ చేసిన చేసిన వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణమంటూ ఆయన సెలవిచ్చారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
మాంసాహారం కోసం అమాయక జంతువులను వధించడం వల్ల ప్రకృతితో వాటికున్న పరస్పర ఆధారిత సమతౌల్యం, అవినాభావ సంబంధం దెబ్బతింటుందని, ఫలితంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుందని చెప్పారు. వీటి దుష్ప్రభావాలు తక్షణమే కనిపించకున్నా భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరో అడుగు మందుకేసి ఇకపై మాంసాహారం తీసుకోబమని విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ వ్యవహారం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments