Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:23 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా, గురువారం పవన్ తమిళనాడును సందర్శించారు. తమిళనాడు, కుంభకోణంలోని ఆది కుంభేశ్వరర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
 
ఈ పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో సంభాషించారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, హర్షధ్వానాలు చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
అంతకంటే ముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమన్నారు. రాజకీయాలు సంబంధం లేదన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments