Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మి హోటల్‌కు వెళ్లిన యువతి... సామూహిక అఘాయిత్యం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (15:41 IST)
తన స్నేహితుల మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాటలీపుత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా పర్వేజ్, రంజాన్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరితో సదరు బాలిక తరచుగా ఛాటింగ్ చేసేది. 
 
కొద్ది రోజులకు ఫోన్ ద్వారా మాటలు కలిపింది. ముగ్గురూ తరచుగా మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. గురువారం వారిద్దరూ ఓయో ద్వారా పాట్నాలో హోటల్ రూమ్ బుక్ చేసి సదరు బాలికను అక్కడకు రమ్మన్నారు. సరదాగా మాట్లాడుకుందామని పిలిచారు. 
 
వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన ఆ బాలికపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 
 
ఇద్దరు నిందితులపై కూడా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన బాధితురాలి తల్లిదండ్రులు.. బాలికను తీవ్రంగా కొట్టి గాయపచరిచారు. వారికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments