Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీటీవీ ఆఫ్‌చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:26 IST)
కొందరు మగాళ్లు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలు కంట కనపడితే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 29 యేళ్ల ఓ మహిళ అనారోగ్యానికిగురైన ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుంది. ఆ రోగికి కొందరు మృగాళ్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిమరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల్లో ఓ వైద్యుడు ఉండటం గమనార్హం. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగింది. 
 
బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్‌​ ఇచ్చి.. అక్కడి సిసీటీవీని ఆఫ్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని సీనియర్‌ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటికే  ఒక మహిళ సహా, ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం