Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీటీవీ ఆఫ్‌చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:26 IST)
కొందరు మగాళ్లు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలు కంట కనపడితే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 29 యేళ్ల ఓ మహిళ అనారోగ్యానికిగురైన ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుంది. ఆ రోగికి కొందరు మృగాళ్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిమరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల్లో ఓ వైద్యుడు ఉండటం గమనార్హం. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగింది. 
 
బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్‌​ ఇచ్చి.. అక్కడి సిసీటీవీని ఆఫ్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని సీనియర్‌ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటికే  ఒక మహిళ సహా, ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం