Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం పెట్టలేదని దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రచ్చ

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:56 IST)
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వ‌డోద‌ర రైల్వేస్టేష‌న్‌లో సుమారు గంట‌పాటు ఆపేశారు ప్ర‌యాణికులు. ఢిల్లీ నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌డోద‌ర చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు దిగిన ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది త‌మ‌కు అల్పాహారం ఇవ్వ‌లేద‌న్న కోపంతో రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాదు కంపార్టమెంట్‌లను కూడా శుభ్రం చేయ‌డంలేద‌ని ఆరోపించారు. సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌యాణికుల‌ు ఇచ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అధికారులు సిబ్బందిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రైలు ముందుకు క‌దిలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments