Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపకి డైపర్లు కావాలని రైల్వే మంత్రిని కోరిన ప్రయాణికుడు..!

భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (13:32 IST)
భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున్నారు. తాజాగా మరోసారి మంచి పనిచేసి వార్తల్లోకెక్కారు. తన కూతురుతో కలసి రైల్లో ప్రయనిస్తున్నానని.. పాపకి డైపర్ కావాలంటూ ప్రభాకర్ అనే వ్యక్తి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టాడు.
 
అతని అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ... వివరాలు పంపాలంటూ సదరు వ్యక్తిని కోరింది. అయితే ప్రభాకర్ చేసిన పనిని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి స్పందిస్తున్నారు కదా అని... ఇంత చనువుగా ట్వీట్లు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో కూడా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పాపకి డైపర్లు కావాలంటూ రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేయడంతో వారు స్పందించి సహాయం చేసిన విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments