Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపకి డైపర్లు కావాలని రైల్వే మంత్రిని కోరిన ప్రయాణికుడు..!

భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (13:32 IST)
భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున్నారు. తాజాగా మరోసారి మంచి పనిచేసి వార్తల్లోకెక్కారు. తన కూతురుతో కలసి రైల్లో ప్రయనిస్తున్నానని.. పాపకి డైపర్ కావాలంటూ ప్రభాకర్ అనే వ్యక్తి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టాడు.
 
అతని అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ... వివరాలు పంపాలంటూ సదరు వ్యక్తిని కోరింది. అయితే ప్రభాకర్ చేసిన పనిని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి స్పందిస్తున్నారు కదా అని... ఇంత చనువుగా ట్వీట్లు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో కూడా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పాపకి డైపర్లు కావాలంటూ రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేయడంతో వారు స్పందించి సహాయం చేసిన విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments