Webdunia - Bharat's app for daily news and videos

Install App

110 కిమీ వేగంతో వెళుతున్న రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (13:28 IST)
సాధారణంగా చిన్నగా వెళుతున్న రైలు నుంచి జారిపడితేనే గాయాలు ఏర్పడతాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా, ఆ ప్రయాణికుడు ప్రాణాలతో లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అమిత వేగంతో వెళుతున్న రైలు నుంచి పడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. ఆ రైలుతో పాటు అతను కూడా 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగానికి కిందపడినా ఆ ప్రయాణికుడుకి ఎలాంటి కాకుండా వెంటనే లేచి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ఇపుడు వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments