Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు.. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి.. విడాకులతో తెంపుకొమ్మంటారా?

Triple Talaq
Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (14:57 IST)
Sujata Mondal
పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌, బీజేపీల మధ్య ఏర్పడిన వైరం... భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భార్య సుజాత మండల్‌ తృణమూల్‌లో చేరిందన్న నెపంతో బీజేపీ ఎంపి సౌమిత్రా ఖాన్‌ ఆమెకు విడాకుల నోటీసులు పంపారు. కాగా, దీనిపై సుజాత ఘాటుగా స్పందించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన పార్టీ తమ వైవాహిక బంధాన్ని విడాకులతో తెంపుకొమ్మని తన భర్తపై ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ ఫిరాయింపుల పర్వం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే పలువురు తృణమూల్‌ నేతలు పార్టీని వీడి బీజేపీలోకి చేరగా... సోమవారం సుజాత బీజేపీ నుండి తృణమూల్‌లో చేరారు. దీంతో సౌమిత్రా ఖాన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన ఖాన్‌ పేరును తొలగించాలంటూ భార్యను శాసించారు. 
 
తనతో అన్ని సంబంధాలను తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. తనకు విడాకులిస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడ్డ సుజాత.. తన భర్తపై విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, ఆయన ఇస్తానంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments