Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు.. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి.. విడాకులతో తెంపుకొమ్మంటారా?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (14:57 IST)
Sujata Mondal
పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌, బీజేపీల మధ్య ఏర్పడిన వైరం... భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భార్య సుజాత మండల్‌ తృణమూల్‌లో చేరిందన్న నెపంతో బీజేపీ ఎంపి సౌమిత్రా ఖాన్‌ ఆమెకు విడాకుల నోటీసులు పంపారు. కాగా, దీనిపై సుజాత ఘాటుగా స్పందించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన పార్టీ తమ వైవాహిక బంధాన్ని విడాకులతో తెంపుకొమ్మని తన భర్తపై ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ ఫిరాయింపుల పర్వం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే పలువురు తృణమూల్‌ నేతలు పార్టీని వీడి బీజేపీలోకి చేరగా... సోమవారం సుజాత బీజేపీ నుండి తృణమూల్‌లో చేరారు. దీంతో సౌమిత్రా ఖాన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన ఖాన్‌ పేరును తొలగించాలంటూ భార్యను శాసించారు. 
 
తనతో అన్ని సంబంధాలను తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. తనకు విడాకులిస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడ్డ సుజాత.. తన భర్తపై విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, ఆయన ఇస్తానంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments