Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 నుంచి పార్లమెట్ శీతాకాల సమావేశాలు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (17:30 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరుగనున్నాయి. ఆగస్టు 13వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. 
 
కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఎంపీలందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా తీసుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోల్ ధరలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ప ెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఈ ధరలపై కేంద్రం కిమ్మనకుండా ఉంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments