Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 నుంచి పార్లమెట్ శీతాకాల సమావేశాలు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (17:30 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరుగనున్నాయి. ఆగస్టు 13వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. 
 
కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఎంపీలందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా తీసుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోల్ ధరలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ప ెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఈ ధరలపై కేంద్రం కిమ్మనకుండా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments