Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి గుర్తింపు..

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (17:56 IST)
పార్లమెంట్‌ దాడి కేసులో ఆరో నిందితుడు, ప్రధాన సూత్రధారిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడే ముందు లలిత్ త వద్ద ఉన్న నలుగురు నిందితుల ఫోన్లు తీసుకుని పారిపోయాడు. లలత్ ఝా దాడికి సంబంధించిన ఆనవాళ్లు చెరివేసే అవకాశం ఉందని అంటూనే అతని వద్ద ఉన్న మొబైల్‌లో కుట్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నీమ్రూనా సమీపంలో తన సహచరులతో లలిత్ ఝా చివరిగా సమావేశమయ్యాడు. అతడి కోసం పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
 
కాగా, ఈ దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన పార్లమెంట్ భద్రత లోపాన్ని ఎత్తి చూపింది. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో లలిత్ ఝా ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. పార్లమెంట్ దాడి కేసులో ఇప్పటివరకు సాగర్ శర్మ, మనోరంజన్ డి, నీలం, అమోల్ అనే నలుగురిని అరెస్టు చేయగా, ఐదో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో లలిత్ ఝాని ఆరో నిందితుడిగా గుర్తించి, ఆయన కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments