Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి గుర్తింపు..

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (17:56 IST)
పార్లమెంట్‌ దాడి కేసులో ఆరో నిందితుడు, ప్రధాన సూత్రధారిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడే ముందు లలిత్ త వద్ద ఉన్న నలుగురు నిందితుల ఫోన్లు తీసుకుని పారిపోయాడు. లలత్ ఝా దాడికి సంబంధించిన ఆనవాళ్లు చెరివేసే అవకాశం ఉందని అంటూనే అతని వద్ద ఉన్న మొబైల్‌లో కుట్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నీమ్రూనా సమీపంలో తన సహచరులతో లలిత్ ఝా చివరిగా సమావేశమయ్యాడు. అతడి కోసం పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
 
కాగా, ఈ దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన పార్లమెంట్ భద్రత లోపాన్ని ఎత్తి చూపింది. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో లలిత్ ఝా ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. పార్లమెంట్ దాడి కేసులో ఇప్పటివరకు సాగర్ శర్మ, మనోరంజన్ డి, నీలం, అమోల్ అనే నలుగురిని అరెస్టు చేయగా, ఐదో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో లలిత్ ఝాని ఆరో నిందితుడిగా గుర్తించి, ఆయన కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments