Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి గుర్తింపు..

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (17:56 IST)
పార్లమెంట్‌ దాడి కేసులో ఆరో నిందితుడు, ప్రధాన సూత్రధారిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడే ముందు లలిత్ త వద్ద ఉన్న నలుగురు నిందితుల ఫోన్లు తీసుకుని పారిపోయాడు. లలత్ ఝా దాడికి సంబంధించిన ఆనవాళ్లు చెరివేసే అవకాశం ఉందని అంటూనే అతని వద్ద ఉన్న మొబైల్‌లో కుట్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నీమ్రూనా సమీపంలో తన సహచరులతో లలిత్ ఝా చివరిగా సమావేశమయ్యాడు. అతడి కోసం పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
 
కాగా, ఈ దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన పార్లమెంట్ భద్రత లోపాన్ని ఎత్తి చూపింది. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో లలిత్ ఝా ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. పార్లమెంట్ దాడి కేసులో ఇప్పటివరకు సాగర్ శర్మ, మనోరంజన్ డి, నీలం, అమోల్ అనే నలుగురిని అరెస్టు చేయగా, ఐదో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో లలిత్ ఝాని ఆరో నిందితుడిగా గుర్తించి, ఆయన కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments