Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో సీఐఎస్ఎఫ్ జవానుకు కరోనా వైరస్...

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (09:46 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని విమానాశ్రాయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవానుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న 57 యేళ్ల జవానుకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ అని తేలినట్టు చెప్పారు. 
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 186 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారంద‌రినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
 
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. శనివారం రాత్రి వరకు ఢిల్లీలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments