Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (12:46 IST)
పాపనాశనంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని పాపశాశనంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపనాశం సమీపంలో వంగారంపేట్టకు చెందిన కుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో వుండేవాడు.
 
అలా శుక్రవారం మద్యం మత్తులో పెయింట్‌గా విస్కీ అని తాగేశాడు. అంతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments