Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (12:46 IST)
పాపనాశనంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని పాపశాశనంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపనాశం సమీపంలో వంగారంపేట్టకు చెందిన కుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో వుండేవాడు.
 
అలా శుక్రవారం మద్యం మత్తులో పెయింట్‌గా విస్కీ అని తాగేశాడు. అంతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments