Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (12:46 IST)
పాపనాశనంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని పాపశాశనంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపనాశం సమీపంలో వంగారంపేట్టకు చెందిన కుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో వుండేవాడు.
 
అలా శుక్రవారం మద్యం మత్తులో పెయింట్‌గా విస్కీ అని తాగేశాడు. అంతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments