Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం నివాళులు... ప్రభుత్వాన్ని తరిమేస్తామంటూ...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళపై నిప్పులు చెరిగారు. " జయ మరణానికి శశి కుటుంబమే కారణం. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరు. అమ్మ పార్టీని కాపాడాల్సిన

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (22:11 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళపై నిప్పులు చెరిగారు. " జయ మరణానికి శశి కుటుంబమే కారణం. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరు. అమ్మ పార్టీని కాపాడాల్సిన బాధ్యత నాపై వుంది.
 
ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు మా వెంటే వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా. పళని వర్గమంతా శశికళ చెప్పినట్లు వినాల్సిందే. ఇది అమ్మ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేంత వరకూ విశ్రమించేది లేదు. వేద నిలయంలో శశి కుటుంబాన్ని ఉండనివ్వం'' అంటూ హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments