Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:21 IST)
దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో పళని మురుగన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పళని ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారి పాదాల చెంత నిమ్మకాయలు ఉంచుతారు. ఈ నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. ఈ వేలం పాటల్లో ఒక్క నిమ్మకాయను రూ.5 లక్షల ధర చెల్లించి దక్కించుకున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ వేలం పాటల్లో పుదుక్కోటై జిల్లా తిరుమంగళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూజు రోజుల పాటు తైపూస వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం కూడా చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 
 
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ.16 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ.5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలం వల్లనాట్లు చెట్టియార్ మాత్రమే పాల్గొంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్దే ఉంటే శుభం జరుగుతుదని భక్తులు విశ్వాసం. అందుకే పూజలో పెట్టే నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments