Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ పాక్ కాదు.. అది టెర్రరిస్టుల కార్ఖానా : ముక్తార్ అబ్బాస్ నక్వీ

పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ పాక్ కాదనీ, 'నా-పాక్, తీవ్రవాదుల కార్ఖానా అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ... తీవ్రవాదులతో సన్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:05 IST)
పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ పాక్ కాదనీ, 'నా-పాక్, తీవ్రవాదుల కార్ఖానా అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ... తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న పాకిస్థాన్ నేడు ప్రపంచానికే ముప్పుగా పరిణమించిందని నక్వీ ఆరోపించారు. ప్రధాన తీవ్రవాద గ్రూపులకు కేంద్రంగా పాకిస్థాన్ దేశం నిలిచిందన్నారు. 
 
తీవ్రవాదానికి మద్ధతు ఇస్తున్న పాకిస్థాన్ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిందని, ఆ దేశానికి ఎవరూ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ దేశం తీవ్రవాదులకు ఆశ్రయమిస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం ప్రపంచానికి ఇప్పటికి తెలిసివచ్చిందన్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments