Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తెలుసు: అమన్

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశా

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:49 IST)
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయినా తమకు ఎలాంటి ఆందోళన లేదని అమన్ పేర్కొన్నారు. 
 
భారత​ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు భారత్ బ్రేక్ వేస్తే మంచిదన్నారు. వివాదాన్ని పెంచుకుంటూ పోతే పాకిస్థాన్ సైన్యం కూడా అదే పని చేసేందుకు వెనుకాడదని, ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకెళ్లాలో తమకు బాగా తెలుసునని వార్నింగ్ ఇచ్చాడు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments