Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తెలుసు: అమన్

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశా

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:49 IST)
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయినా తమకు ఎలాంటి ఆందోళన లేదని అమన్ పేర్కొన్నారు. 
 
భారత​ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు భారత్ బ్రేక్ వేస్తే మంచిదన్నారు. వివాదాన్ని పెంచుకుంటూ పోతే పాకిస్థాన్ సైన్యం కూడా అదే పని చేసేందుకు వెనుకాడదని, ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకెళ్లాలో తమకు బాగా తెలుసునని వార్నింగ్ ఇచ్చాడు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments