Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా మోదీ... అదే నోటితో ప్రత్యేక హోదా కూడా ప్రకటించవయ్యా... మీ ఒక్క మాట చాలు కదా...!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్ల

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన మరుక్షణం పాత నోట్లు రద్దయిపోయాయి. దీనితో దేశంలోని ప్రజలంతా ఇపుడు బ్యాంకుల ముందు కొత్త నోట్ల కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. నల్లధనం వెలికి తీసేందుకు ఈ చర్య అని ప్రధాని చెప్పారు. ప్రజలు కూడా సరేనని కష్టాలు పడుతున్నారు. 
 
ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం ఓ మాట అంటున్నారు. ఒకే ఒక్క మాటతో రూ. 500, రూ. 1000 నోట్లను మటాష్ చేసేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే నోటితో ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేయవచ్చు కదా... ఆయన మాటకు తిరుగులేదని తేలిపోయింది. కాబట్టి అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తే ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తామంటున్నారు. మరి మోదీ ఏం చేస్తారో?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments