Webdunia - Bharat's app for daily news and videos

Install App

70వ గణతంత్ర దినోత్సవం... 14మందికి పద్మ భూషణ్, 94మందికి పద్మశ్రీ

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (10:02 IST)
దేశ 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలురంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి కేంద్రం అత్యున్నత పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా 14మందికి పద్మ  భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
 
పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు అత్యున్నత భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించింది.
 
అలాగే పద్మవిభూషణ్ అవార్డును టీజెన్‌బాయ్ , అనిల్ కుమార్, మణీబాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, బల్వంత మోరేశ్వర్ పురంధేరలను ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments