Webdunia - Bharat's app for daily news and videos

Install App

70వ గణతంత్ర దినోత్సవం... 14మందికి పద్మ భూషణ్, 94మందికి పద్మశ్రీ

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (10:02 IST)
దేశ 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలురంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి కేంద్రం అత్యున్నత పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా 14మందికి పద్మ  భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
 
పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు అత్యున్నత భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించింది.
 
అలాగే పద్మవిభూషణ్ అవార్డును టీజెన్‌బాయ్ , అనిల్ కుమార్, మణీబాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, బల్వంత మోరేశ్వర్ పురంధేరలను ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments