Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శవం కూడా బీజేపీలో చేరదు... కపిల్ సిబాల్

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (18:24 IST)
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలు కూడా జంప్ అవుతుండడం నేతల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. తాను కాదు..తన శవం కూడా బీజేపీలో చేరదని, ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లనని కుండబద్ధలు కొట్టారు.
 
జితిన్ ప్రసాద్ చేరితో కాంగ్రెస్ పార్టీలో విబేధాలు స్టార్ట్ అయ్యాయని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై సిబాల్‌ను ప్రశ్నించగా..తాను పుట్టి పెరిగినప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చానన్నారు.
 
పార్టీ నుంచి జితిన్ వెళ్లాలని అనుకుంటే..వెళ్లవచ్చు..ఆ పార్టీలో వెళ్లడం..అందులో దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న రాజకీయాల వైపుకు వెళ్లడం..తాను తప్పుబడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, భావ జాలపరమైన రాజకీయాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments