Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 34,600 రేప్‌లు.. తెలిసినవారే రేపిస్టులు.. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం ర

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (10:35 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం రేపిస్టులకు కఠిన శిక్షలు వేసే దిశగా చట్టాల్లో సవరణ చేయట్లేదు. గత ఏడాది దేశంలో మహిళలపై 34,600 కేసులు నమోదైనాయని జాతీయ నేరాల రికార్డుల బ్యూరో తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. 
 
ఈ డేటాలో దేశంలోనే మధ్యప్రదేశ్, ఢిల్లీలలో అత్యాచారాల ఘటనలు ఎక్కువగా జరిగాయని తేలింది. 2015వ సంవత్సరంలో జరిగిన 33,098 అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు బాగా తెలిసిన వారే కావడం గమనార్హం. అత్యాచార బాధితుల వయసు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఉండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది 4,391 అత్యాచారం కేసులతో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 2,199 కేసులతో కేంద్రపాలిత ప్రాంతాల్లోకెల్లా ముందుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై 15,931 కేసులు నమోదైనాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం