Webdunia - Bharat's app for daily news and videos

Install App

హథ్రాస్‌లో మరో దారుణం.. అత్యాచార నిందితుడు అంత పనిచేశాడా?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (16:46 IST)
హథ్రాస్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక అత్యాచార నిందితుడు రెచ్చిపోయాడు. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లొచ్చిన నిందితుడు…బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. బాధితురాలి తండ్రి పొలం దగ్గర కాల్పులు జరిపాడు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ కేసులో  ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మీద సీరియస్ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారణకు ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
కాగా.. 2018లో ఒక యువతిని వేధించాడు దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అతన్నిఅరెస్ట్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష అనుభవించిన అతడు.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. సోమవారం నిందితుడి భార్య, అత్త ఇద్దరు ఓ ఆలయానికి వెళ్లారు. 
 
అక్కడ మృతుడి ఇద్దరు కూతుళ్లు కూడా ఉండటంతో…ఇరువర్గాల మధ్య వాదన చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన హంతకుడు… కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు అత్యాచార బాధితురాలి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం