Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మొదటికొచ్చిన ఓపిఎస్ - ఇపిఎస్.. అదీ శ్రీవారి చెంతే..!

అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య ఆ వైరం అలాగే కొనసాగుతోంది. అది కాస్త తిరుమలలో బయటపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరు సెల్వంలు వేర్వేరుగా తి

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (13:21 IST)
అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య ఆ వైరం అలాగే కొనసాగుతోంది. అది కాస్త తిరుమలలో బయటపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరు సెల్వంలు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
పళణిస్వామి అష్టదళ పాదపద్మారాధన సేవలో స్వామి సేవలో పాల్గొనగా, పన్నీరుసెల్వం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పన్నీరు సెల్వం నిన్నటి నుంచే తిరుమలలో ఉన్నారు. నిన్న ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
 
నిన్న సాయంత్రం తిరుమలకు వచ్చిన పళణిస్వామితో అస్సలు మాట్లాడలేదు పన్నీరుసెల్వం. ఎవరికివారు విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి నడుపుతున్న ప్రభుత్వంలో ఓపిఎస్, ఇపిఎస్ ఎడముఖం, పెడముఖంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments