Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలో లుకలుకలు.. పార్టీలో ఓట్లు చీలుతాయా? స్థానిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (11:00 IST)
అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేయగా ఆయనపై శశికళ వర్గం బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించింది. 
 
శశికళ నాలుగేళ్ల వరకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళవర్గం నేత ఎడప్పాడి కె పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అదేసమయంలో పన్నీర్‌ సెల్వం వర్గం అన్నాడీఎంకే-2గా పనిచేస్తోంది. అంటే జయలలిత జీవించి వుండగా, ఐక్యంగా ఉన్న అన్నాడీఎంకే ఆమె మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. మరోవైపు... జయలలిత అన్న కుమార్తె జయ దీప రాజకీయ అరంగేట్రం చేశారు. 
 
ఈమె ఎంజీఆర్‌ జయ దీప పేరుతో ఓ రాజకీయ ఫోరంను ప్రారంభించారు. దీంతో స్థానిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున మూడు గ్రూపులు ఏర్పడటంతో ఓట్లు చీలుతాయని రాజకీయ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments