Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజుల్లో పెళ్లి.. రేడియాలజిస్టు సూసైడ్... మృతదేహం పక్కన మిజోలం బాటిల్స్‌...

మరో పది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ వైద్యుడు... ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే మిజోలం బాటిల్స్ ఉండటంతో మిజోలం అనే సెలైన్ బాటిల్‌లో ఉండే మత్తుపదార్థం సేవంచి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (09:51 IST)
మరో పది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ వైద్యుడు... ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే మిజోలం బాటిల్స్ ఉండటంతో మిజోలం అనే సెలైన్ బాటిల్‌లో ఉండే మత్తుపదార్థం సేవంచి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన గ్రానైట్‌ వ్యాపారి తిరుపతిగౌడ్‌ కుమారుడు శివానంద్‌గౌడ్‌(30) నగరంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్‌ హైదర్‌గూడలోని జనప్రియా అపార్ట్‌మెంట్‌లోని నాలుగో బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు నివశిస్తున్నాడు.
 
వచ్చే నెల 8వ తేదీన వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో సెలైన్‌బాటిల్‌లో మిజోలం అనే మత్తు పదార్థం శరీరంలో సెలైన్‌ద్వారా ఎక్కించుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కన ఐదు మిజోలం బాటిల్స్‌ పడి ఉన్నట్లు ఎస్సై వివరించాడు. 
 
మూర్ఛవ్యాధి నివారణకు వాడే ఈ మందును ఎక్కువ మోతాదులో తీసుకుంటే వ్యక్తి మరణిస్తాడు. తి చెందుతాడని ఓ వైద్యుడు తెలిపారు. కరీంనగర్‌ నుంచి అతని కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments