Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 10 వరకు స్కూల్స్ బంద్ - ఆన్‌లైన్‌ క్లాసులకు ఆదేశం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (16:22 IST)
కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఈ నెల 10వ తేదీ వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌ను మూసివేసింది. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేఖతో వెళ్లిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇవి ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయి. 
 
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశం మేరకు సోమవారం నుంచి చిన్నారులకు కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. స్థానిక సైదాపేటలోని మాందోపు హైస్కూల్‌లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లోనే టీకాలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments