Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 10 వరకు స్కూల్స్ బంద్ - ఆన్‌లైన్‌ క్లాసులకు ఆదేశం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (16:22 IST)
కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఈ నెల 10వ తేదీ వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌ను మూసివేసింది. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేఖతో వెళ్లిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇవి ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయి. 
 
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశం మేరకు సోమవారం నుంచి చిన్నారులకు కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. స్థానిక సైదాపేటలోని మాందోపు హైస్కూల్‌లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లోనే టీకాలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments