Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలోని ఎర్ర చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ లైన్.. కారణం పోషకాలే..!

సెల్వి
గురువారం, 11 జనవరి 2024 (16:54 IST)
ఒడిశాలోని ఎర్ర చీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఒరిసా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి జీఐ ట్యాగ్‌తో ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి రానుంది. ఒరిశా రాష్ట్రంలోని గిరిజనుల ఆహారమైన ఇది.. భౌగోళిక గుర్తింపును సంపాదించుకుంది. 
 
ఈ ఎర్ర చీమల పచ్చడిని గిరిజనులు ఎంతో ముఖ్యమైన వంటకంగా ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఈ ఎర్ర చీమల పచ్చడి ఉంటుంది. ఈ ఎర్ర చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు కారణం.. ఎర్ర చీమల చట్నీలో అనేక పోషక విలువలు వున్నట్లు పరిశోధకులు కనుగొనడమే. 
 
ఇందులో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు.  అందుకే స్థానికంగా "కై చట్నీ" అని పిలిచే ఈ ఎర్ర చీమల చట్నీకి జీఐ ట్యాగ్‌ను ఇచ్చారు. జనవరి 2వ తేదీ నుంచీ దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నటుల పేర్లు వాడుకోవద్దు.. మంచు విష్ణు వినతి

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి ఖుష్బూ

మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు బాధించాయి : చిరంజీవి

మౌనంగా కూర్చోలేం .. మంత్రి కొండా సురేఖకు జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్

అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments