Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సెహ్వాగ్ విద్యాదానం

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:44 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. సెహ్వాగ్ చేసిన ఈ ప్రకటనను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 
 
దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో అతిపెద్ద విషాదంగా పేర్కొంటున్నారు. ఈ విషాద ఘటన ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్‌ను కాపాడటమే నేను చేయగలిగింది. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీ సెంటరులో ఆ పిల్లకు ఉచిత విద్య అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, ఈ రైలు ప్రమాదంలో విచారణకు నిపుణులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటుచేసి, ఆ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments